సమగ్ర శిక్షా గుంటూరు

Monday, December 21, 2020

📚✍'నాడు-నేడు'తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి✍📚

📚✍'నాడు-నేడు'తో స్కూళ్లలో అద్భుత అభివృద్ధి✍📚 • ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు • గుంటూరులోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల సందర్శన 'మన బడి నాడు-నేడు' పథకం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని ఏపీ పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సభ్యులు ప్రొఫెసర్ వి.నారాయణరెడ్డి, సీఏవీ ప్రసాద్ బి.ఈశ్వరయ్య పేర్కొన్నారు గుంటూరు నగరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను వారు శనివారం ఆకస్మికంగా సందర్శించారు . ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏ ఒక్క విషయంలోనూ రాజీ పడకుండా నిధులు కేటాయిస్తోందన్నారు, మొదటి దశ అభివృద్ధి పనులు విజయవంతంగా పూర్తయ్యా యని.. రెండు, మూడు దశల్లో మరో 30 వేల పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వం తీర్చిదిద్దనుందని తెలిపారు. పాఠ్యాంశాల రూపకల్పనలో సైతం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. కమిషన్ సభ్యులతో పాటు ఆర్జేడీ కె.రవీంద్రనాథ్ రెడ్డి, డీఈవో గంగా భవాని తదితరులున్నారు.

22 నుంచి గణిత దినోత్సవ పోటీలు

22 నుంచి గణిత దినోత్సవ పోటీలు జాతీయ గణిత దినోత్సవం సంద ర్భంగా 9,10 తరగతుల విద్యార్థులకు ఈ నెల 22న వివిధ రకాల పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ తెలిపారు. పోటీలు డివిజన్ స్థాయిలో డిప్యూటీ డీఈఓల నేతృత్వంలో జరుగుతాయన్నారు ప్రతి డివిజన్ నుంచి అత్యుత్తమ గణిత నమూనాలను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. 30న డివిజన్ స్థాయి విజేతలకు రెండు అంశాల్లో ఎస్ఈఆర్టీ, ఇబ్రహీం పట్నంలో పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

📚✍ సహ పాఠ్యబోధన కార్యక్రమాలు✍📚

📚✍ సహ పాఠ్యబోధన కార్యక్రమాలు✍📚 విద్యార్థుల వికాసానికి దోహదపడేలా సోమవారం నుంచి ఈ నెల 31 వరకూ పాఠశాలల్లో సహపాఠ్య బోధన కార్య క్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆటలు, పాటలు, క్రీడలు, భాషాభివృద్ధి, నాట్య ప్రదర్శన, పద్యవినోదం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే విద్యార్థులకు జిల్లా స్థాయిలో తెలుగు, హిందీ, ఇంగిష్ వ్యాసరచన పోటీలు, సదస్సులు, నాటకం, ఏకపాత్రాభినయం అభ్యసన పోటీలు నిర్వహించనున్నారు. దీం తోపాటు అన్ని పాఠశాలల్లోనూ ఈ నెల 23 నుంచి 31 వరకూ ఫిట్ ఇండియా స్పోర్ట్స్ డే వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుపుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల, మండల స్థాయిల్లో ఆటల పోటీలు నిర్వహిస్తారు. మండల స్థాయిలో గెలు పొందిన విద్యార్థులకు బహుమలు ఇస్తారు.

భాషా ఉత్సవాలు ✨గుంటూరుజిల్లా సమగ్రశిక్ష✨

నేటి నుండి భాషా ఉత్సవాలు ✨గుంటూరుజిల్లా సమగ్రశిక్ష✨ జిల్లాలోని మండల స్థాయిలో 'విద్యార్థి వికాసం'లో భాగంగా ఈ నెల నుంచి 31 వరకు భాషోత్సవం నిర్వహించాలని డీఈఓ ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయు లను ఆదేశించారు. మండల స్థాయిలో భాషోత్సవం, క్రీడోత్సవాలను నిర్వహించాల న్నారు. మండల స్థాయిలో అన్ని ప్రభుత్వ పాఠశా లల విద్యార్థులు పాల్గొనేలా చూడాలన్నారు. 21 తేదీల్లో వ్యాసరచన, 28, 24 తేదీల్లో రోల్ఫప్లే 26, 27 తేదీల్లో భాషా క్రీడలు, 29, 29 తేదీల్లో పద్య క్రీడలు, 30, 31 తేదీల్లో పఠన, రాత పోటీలు నిర్వహించాలన్నారు. వీటిని ఎలిమెంటరీ స్థాయి సెకెండరీ స్థాయిల్లో నిర్వహించాలన్నారు. ప్రతి యాక్టివిటీని డాక్యుమెంటరీల రూపంలో నమోదు చేయాలన్నారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృ తీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు బహుమతులు సర్టిఫికెట్లు ప్రదానం చేయాలన్నారు. మార్గదర్శకాలు. ప్రాథమిక, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాల, కళాశాలలలో 21.12.2020 నుండి 31.12. 2020 తేదీ వరకు భాషా ఉత్సవాలను 2020-21 జరిపించాలి.ఈ కార్యక్రమం నిర్వహణకు మండల స్థాయిలో విద్యాశాఖాధికారి గారి అధ్యకతన ఒక మండల కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో అందరూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మరియు భాషా ఉపాధ్యాయులు కూడా ఉంటారు.మండల కమిటీ కార్యక్రమంను విజయవంతంగా నిర్వహించుటకు బడ్జెట్ కు అనుగుణంగా ప్రణాళిక చేసుకోవచ్చును. ప్రతీ మండలానికి భాషా ఉత్సవాల నిర్వహణకు అమౌంట్ ఇవ్వబడుతుంది.కావున ఒక బ్యానర్ మరియు విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు, స్నాక్స్, మంచి నీరు ఇవ్వవలసి ఉంది. రోజువారీ కార్యక్రమం: 21.12.20 :పాఠశాల స్థాయిలో వ్యాస రచన పోటీలు జరిపించాలి. 22.12.20 : మండల స్థాయిలో వ్యాస రచన పోటీలు 23.12.20: పాఠశాల స్థాయిలో నాటికలు పోటీలు 24.12.20 మండల స్థాయిలో నాటిక పోటీలు 26.12.29:పాఠశాల స్థాయిలో భాషా క్రీడలు 27.12.20: మండల స్థాయిలో భాషా క్రీడలు 28.12.20 పాఠశాల స్థాయిలో పద్యాల పోటీలు 29.12.20 మండల స్థాయిలో పద్యాల పోటీలు 30.12.20 పాఠశాల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు 31.12.20 మండల స్థాయిలో చదవడం, రాయడం పోటీలు విద్యార్థులు ఇంటి వద్ద నుండి కూడా పోటీలో పాల్గొనవచ్చును. వారు రాసిన పత్రాలను ఉపాధ్యాయులు గాని, CRP లు గాని తీసుకొని మండల స్థాయి పోటీలకు పంపించవచ్చును. మండల విజేతలను ప్రతీ అంశమునకు సంబందించి ముగ్గురిని బహుమతులుకు ఎంపిక చేయాలి. ప్రాథమిక స్థాయి (1 నుండి 8 తరగతులు) నుండి ముగ్గురు, సెకండరీ స్థాయి 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ముగ్గుర్ని విజేతలుగా ప్రకటించి సర్టిఫికెట్స్, బహుమతులు ఇవ్వాలి. విజేతల పేర్లు,ఫొటోస్, వీడియోస్ ప్రతీ రోజూ సాయంత్రానికి జిల్లాకు పంపించాలి. ప్రతీ పాఠశాల నుండి తప్పనిసరిగా ప్రాతినిధ్యం ఉండాలి. ఉపాధ్యాయులు అందరూ బాధ్యత వహించి విద్యార్థులకు సూచనలు ఇవ్వాలి. పోటీలలో COVID నిబంధనలు పాటించాలి. శానిటైజర్ లు, మాస్కులు ఉండాలి. ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రతి మండలానికి నిధులు కేటాయించడం జరిగింది. పైన పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గౌరవ DEO గారు మరియు APC గారు ఆదేశించారు. ఇట్లు, విద్యా విషయక పర్యవేక్షణ విభాగం సమగ్ర శిక్ష, గుంటూరు.

Thursday, December 17, 2020

Aptitude test (TAMANNA )

 Aptitude test (TAMANNA )

 
సమగ్రా శిక్ష గుంటూరు-నాణ్యమైన విద్య - గుంటూరు జిల్లాలోని సెకండరీ & సీనియర్ సెకండరీ పాఠశాలల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్
రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎపిఎస్ఎస్, మరియు అమరావతి జిల్లాలోని అన్ని జిల్లా విద్యాశాఖాధికారులు మరియు 
మండల్ విద్యాశాఖాధికారులకు తమన్నా (ప్రయత్నించండి మరియు 
కొలత ఆప్టిట్యూడ్ మరియు సహజ సామర్థ్యాలు) ఆప్టిట్యూడ్ పరీక్షను పాఠశాల స్థాయిలో సెకండరీ & సీనియర్
 సెకండరీ పాఠశాలల కోసం పాఠశాల స్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రం. 
ఆప్టిట్యూడ్ టెస్ట్ అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలతో 2020-21 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ నిర్వహణ పాఠశాల 
ఉపాధ్యాయులలో 9 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు అమలు చేయాలి.

VIDYARDHI VIKASAM

                                       VIDYARDHI VIKASAM
సమగ్రా శిక్ష గుంటూరు-సిమాట్-PAB 2021-21- ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్ధి వికాసం (చైల్డ్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్) అనే వినూత్న కార్యక్రమాల అమలు - భాషా ఉత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం షెడ్యూల్ మరియు మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.
ప్రభుత్వ ఎలిమెంటరీ, సెకండరీ మరియు సీనియర్ సెకండరీలో నిర్వహిస్తున్న విద్యార్ధి వికాసం (చైల్డ్ హోలిస్టిక్ డెవలప్‌మెంట్) 
యొక్క క్వాలిటీ కాంపోనెంట్ కింద ఎంహెచ్‌ఆర్‌డి, భారత ప్రభుత్వం బడ్జెట్‌ను ఆమోదించింది మరియు 
PAB 2020-21 MINUTES LO  కమ్యూనికేట్ చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఎపిఎస్ఎస్ మరియు అమరావతి సమాచారం ఇచ్చారు. 
గుంటూరు జిల్లాలోని విద్యార్ది వికాసం కార్యక్రమం కింద విద్యార్థులకు, అభిజ్ఞా, శారీరక, సామాజిక, మానసిక శ్రేయస్సు కోసం
 వివిధ కార్యకలాపాల కోసం గుంటూరు జిల్లాలోని పాఠశాలలు.


Friday, November 27, 2020

ఫిట్ ఇండియా స్కూల్ వీక్

📚✍ఫిట్ ఇండియా స్కూల్ వీక్✍📚 ఫిట్ ఇండియా స్కూల్ వీక్ రె పిల్లల్లో శారీరక వ్యాయామం పట్ల క్రీడల పట్ల ఆసక్తి పెంచి, ప్రోత్సహించటం, అలవాటు చేయడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం. బాల్యంలోనే చిన్నారులను క్రీడలవైపు ప్రోత్సహిం చటం మంచిదనే ఉద్దేశంతో ఫిట్ ఇండియాను పాఠశాలలకు పరిచయం చేస్తున్నారు. పాఠశాల స్థాయిలోనే ఫిట్ నెసకు ప్రాధాన్యం ఇవ్వాలసిన అవసరాన్ని రిజిజు నొక్కి చెప్పారు.దేశం ఫిట్ గా ఉండాలంటే విద్యార్థులే దానికి చోదకశక్తి అన్నారు.పెద్ద సంఖ్యలో పాఠశాలలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవ టానికి ఆసక్తి చూపటం, వారం వారం ఈ సంఖ్య పెరగటం ఎంతో సంతోషాన్ని చ్చిందన్నారు.కరోనా నేపథ్యంలో కార్యక్రమాన్ని ఆన్లైన్ లో నిర్వహిస్తున్నారు
ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన రాజ్యాంగ దినోత్సవం మరియు చదవటం మాకు ఇష్టం కార్యక్రమం ప్రారంభం సభలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హోం శాఖ మంత్రి శ్రీమతి సుచరిత, MLC కెఎస్ లక్ష్మణరావు విద్యాశాఖ కార్యదర్శి బి రాజశేఖర్ విద్యా శాఖ కమిషనర్ వీరభద్రుడు సమగ్ర శిక్ష ఎస్ పి డి vetri selvi మొదలైనవారు పాల్గొన్నారు

Wednesday, November 25, 2020

Zero-Investment Innovations for Education Initiatives, (ZIIEI) a Nation-wide programme of Sri Aurobindo Society

 Zero-Investment 

Innovations for Education Initiatives, (ZIIEI) a Nation-wide programme

of Sri Aurobindo Society

ZIIEI అనేది దేశవ్యాప్తంగా విద్యా పరివర్తన కార్యక్రమం రూపంతర్‌లో భాగంగా శ్రీ అరబిందో సొసైటీ 2015 లో ప్రారంభించిన మాస్-స్కేల్ టీచర్ re ట్రీచ్ చొరవ. ఉపాధ్యాయులు ఈ దేశానికి మూలస్థంభాలు అని ZIIEI అభిప్రాయపడింది, మరియు వారి సహకారం - గుర్తించబడి, మద్దతు ఇస్తే - విద్య యొక్క నాణ్యత మరియు చేరికలో గణనీయమైన మెరుగుదలనిస్తుంది. అందువల్ల, ఉపాధ్యాయులు అట్టడుగున సృష్టించిన ‘చెల్లాచెదురైన, వివిక్త మరియు గుర్తించబడని, కానీ సమర్థవంతమైన పరిష్కారాలను’ కనుగొనడం మరియు వాటిని క్రమపద్ధతిలో మిలియన్ల పాఠశాలలకు స్కేల్ చేయడం ZIIEI లక్ష్యం. ఈ ప్రక్రియలో, ఉపాధ్యాయులు: భారతీయ ప్రభుత్వ పాఠశాలల్లో ఆవిష్కరణల యొక్క క్లిష్టమైన అవసరం గురించి సున్నితత్వం; సున్నా ద్రవ్య పెట్టుబడి అవసరమయ్యే ఆవిష్కరణ యొక్క సామర్థ్యం గురించి అవగాహన; ఇటువంటి ఉత్తమ పద్ధతులను బోధనా సంఘంతో ఉచితంగా పంచుకునేందుకు ప్రోత్సహించబడింది; మరియు విద్య యొక్క నాణ్యతను మెరుగుపర్చడంలో వారు చేసిన కృషికి గొప్పగా గుర్తించబడింది, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ సహకారంతో, వందలాది మంది ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు ఒక భావనగా ఆవిష్కరణకు ఆధారపడుతున్నారు మరియు వారి ఆలోచనలను విద్యా సోదరభావంతో పంచుకోవాలని ప్రోత్సహించారు. సున్నా పెట్టుబడి వద్ద విద్య నాణ్యతను మెరుగుపరిచేందుకు అత్యుత్తమమైన ఆలోచనలు ఇన్నోవేషన్స్ హ్యాండ్‌బుక్ (నవచార్ పుస్టికా) లో ప్రచురించబడ్డాయి మరియు తరువాత ప్రతి సంవత్సరం లక్షలాది పాఠశాలల్లో ప్రతిరూపం పొందుతాయి. వారి తరగతి గదులలో ఈ ఆవిష్కరణలను ఉపయోగిస్తున్న పాఠశాలలు పిల్లల హాజరు మరియు నమోదు, ఉపాధ్యాయుల ప్రేరణ మరియు సమాజ భాగస్వామ్యంలో పెరుగుదలను గమనిస్తున్నాయి.

                                                 Download



 

Tamanna: An Aptitude Test is to help schools to use aptitude test data to facilitate students in career planning and choice.

 

విద్యార్ధులందరిని వివిధ పరీక్షల ద్వారా జాతీయ స్ధాయిలో తయారు చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం.

తమన్నా - ఆప్టిట్యూడ్ మరియు సహజ సామర్థ్యాలను ప్రయత్నించండి మరియు కొలవండి. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, ప్రభుత్వం. భారతదేశం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) మరియు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సిఇఆర్టి), న్యూ Delhi ిల్లీ తమన్నా - సీనియర్ స్కూల్ విద్యార్థుల కోసం ఆప్టిట్యూడ్ టెస్ట్ ను అభివృద్ధి చేశాయి. ఆప్టిట్యూడ్ టెస్ట్ వాడకం, పరీక్షలో కొలిచిన కొలతలు, పరీక్ష యొక్క నిర్మాణం మరియు ప్రామాణీకరణ, పరిపాలన మరియు స్కోరింగ్ మరియు ఆప్టిట్యూడ్ టెస్ట్ స్కోర్‌ల అర్థాన్ని అర్థం చేసుకోవడం గురించి వివరాలు పరీక్ష మాన్యువల్‌లో అందుబాటులో ఉన్నాయి. సహకార పనిగా, ఆప్టిట్యూడ్ పరీక్ష యొక్క పైలటింగ్ సిబిఎస్ఇ చేత దేశంలోని వివిధ ప్రాంతాలలో దాని అనుబంధ పాఠశాలల ద్వారా IX మరియు X తరగతులలో 17,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ‘ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల మార్గదర్శి’ లో అందించిన వివరాల ప్రకారం స్కోరింగ్, విశ్లేషణ మరియు వ్యాఖ్యానం చేయవచ్చు. ఆప్టిట్యూడ్ పరీక్ష విద్యార్థుల బలానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది మరియు ఈ పరీక్షలో పాస్ లేదా ఫెయిల్ లేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. పరీక్ష ఆసక్తిగల విద్యార్థులచే స్వచ్ఛందంగా తీసుకోవాలి మరియు విద్యార్థులపై ఏదైనా విషయం, అధ్యయన కోర్సులు మరియు / లేదా వృత్తులు మొదలైనవి విధించటానికి ఉపయోగించకూడదు.