సమగ్ర శిక్షా గుంటూరు

Friday, November 27, 2020

ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో గుంటూరులో జరిగిన రాజ్యాంగ దినోత్సవం మరియు చదవటం మాకు ఇష్టం కార్యక్రమం ప్రారంభం సభలో ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హోం శాఖ మంత్రి శ్రీమతి సుచరిత, MLC కెఎస్ లక్ష్మణరావు విద్యాశాఖ కార్యదర్శి బి రాజశేఖర్ విద్యా శాఖ కమిషనర్ వీరభద్రుడు సమగ్ర శిక్ష ఎస్ పి డి vetri selvi మొదలైనవారు పాల్గొన్నారు

No comments:

Post a Comment