సమగ్ర శిక్షా గుంటూరు

Monday, August 19, 2019

విద్యా నవరత్నాలు


విద్యాశాఖలో చేపడుతున్న మొత్తం కార్యక్రమాలను విద్యా నవరత్నాల పేరుతో  అమలు చేయడం జరుగుతుంది.

1. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన
2. స్కూళ్లలో బోధనా ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు పెంచడం
3. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం
4. తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించడం
5. విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్‌ అందించడం
6. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచడం, సక్రమంగా అమలు చేయడం
7. విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా ఉపాధ్యాయుల నియామకం
8. విద్యార్థుల్లో నైపుణ్యాలను అభివృద్ధి పర్చడం
9. పాఠశాలలు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు. ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్ల స్థితిగతులను మెరుగుపర్చడం

No comments:

Post a Comment